పిఎసి సమావేశంలో కళ్లు తిరిగి పడిపోయిన పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో తెలుగుదేశం ఉరవకొండ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సమావేశంలొనే వాంతి చేసుకున్నారు.  కళ్లు తిరిగిపడిపోయారు. వెంటనే సెక్రటేరియట్ లొని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయిం చారు.అసిడిటీ కారణం గా అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన డాక్టర్లు. మెరుగైన వైద్యం కోసం పయ్యావుల కేశవ్ ను 108లో విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కి తరలిం చారు