ఎ బి ఎన్ రిపోర్టర్ దారుణ హత్య

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఏబిఎన్ పత్రికా రిపోర్టర్ కాతా సత్యనారాయణను మంగళవారం రాత్రి కత్తులతో దాడి చేసి…

హర్యానా ఎన్నికల్లో సెన్సేషన్ ఈ పోరడే, వయసు పన్నెండేళ్లు

హర్యానా ఎన్నికల ప్రచారంతో వేడెక్కింది. ప్రచారం జొరుగాసాగుతూ ఉంది. అయితే,హర్యానా ఎన్నికల రంగంలోకి ఒక కొత్త స్టార్ ప్రత్యక్ష మయ్యాడు. ఆయన…

ఆర్టీసి కార్మికులతో చర్చలు జరపండి, సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

ఆర్టీసీ సమ్మె కు ఒక పరిష్కారం కొనుగొనాలని హైదరాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన మాట వినకుండా,విధులకు హాజరుకాకుండా తమను…

కెసిఆర్ మీద కేసు, ఆర్టీసిలో ఆత్మహత్యలపై న్యాయవాది ఆగ్రహం

తెలంగాణా ఆర్టీసిలో ఆత్మహత్యలకు కారణం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమారేనని కామిశెట్టి కరుణ సాగర్ అనే…

కేశవరావుకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి కెసిఆర్

ఆర్టీసి సమ్మె గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడాలనుకుంటున్నట్లు, కాని ముఖ్యమంత్రి అందుబాటులో లేరని రాజ్యసభ్యుడు, టిఆర్ ఎస్ పార్టీ సెక్రెటరీ…

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మృతి

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మజ్జి శారద ఈ ఉదయం గుండెపోటుతో  హైదరాబాద్ లో మృతిచెందారు. ఆమె ఒక నాటి …

ఆర్టిసీ పై కెనడా మోడల్ పనికిరాదు: కేసీఆర్ కు రాఘవులు చురక

సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ జరిగింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడారు. ఆయన మాటల్లో… ఆర్టీసీ…

ఆంధ్రాలో ఎయిర్ ఇండియా సర్వీసుల పునరుద్ధరణకు హామీ

ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరించాలని వైఎస్ ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు,రాజ్యసభ ఎంపి  విజయసాయి రెడ్డి చేసిన …

ఎకనమిక్స్ లో మొదటి నోబెల్ మహిళ ఎవరు?

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చుకున్నవారిలో ఒక మహిళ ఉన్నారు. ఆమె పేరు ఈస్తర్ డఫ్లో.  ఆమె భర్త…

అభిజిత్ అభినందనలో జాప్యం, ప్రధాని మోదీ ఎందుకిలా చేశారు?

ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ చాలా ఫాస్టుగా ఉంటారని పేరు. ఆయన ఏ విషయం మీద నైనా క్షణాల్లో స్పందిస్తుంటారు. ఒక…