రుణమాఫీ రద్దు చేస్తారా? : అజెండా కాపీలను చించేసి టిడిపి నిరసన (వీడియో)

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ 4, 5 విడతలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈచర్యను తెలుగు దేశం పార్టీ వ్యతిరేకించింది. ఈ రోజు  మచిలీపట్నంలో కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాన్ని బహిష్కరించి, అజెండా కాపీలను చించేసి  టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు.

రైతు రుణమాఫీ 4, 5 విడతలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాన్ని బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.