తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడి కార్యాలయం పై ఏసీబీ దాడి 

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కార్యాలయం పై ఏసీబీ దాడి  చేసింది.
నాంపల్లి లోని ఇంటర్ బోర్డ్ ఎదురుగా ఉన్న మధుసూదన్ రెడ్డి కార్యాలయంలో ఫైల్స్ ను ఎసిబి అధికారులు పరిశీలించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణతో ఏకాలంలో ఇంటిపై , కార్యాలయంలో ఏసిబి దాడులు జరిపింది.