భార్యతో కలిసి ఎంపిటిసి ధర్నా (వీడియో)

ఖమ్మం జిల్లాలోని కుసుమంచి మండలం, లోక్యా తండాకు చెందిన ఎంపిటిసి బాలాజీ నాయక్ కు ఎంపీపీ పదవి ఇస్తామని డబ్బు తీసికున్నారు కొందరు నేతలు.

తీరా తనకు ఎంపీపీ ఇవ్వడంలేదని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బాలాజీ నాయక్ తన భార్యతో సహా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆఫీస్ ముందు దర్నా చేశారు.

తనవద్ద డబ్బు తీసుకుని పదవి ఇవ్వకుండా మోసం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింద వీడియో లిప్ వారి ఆవేదన చూడొచ్చు.