పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా కర్నూలు ప్రమాదం (వీడియో)

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 44 మీద కర్నూలు సమీపంలోని వెల్దుర్తి  వద్ద జరిగిన ప్రమాదంలో 15 మంది చనిపోయారు.  ఒక క్రూజర్, వోల్వో బస్సు ఎదరెదురుగా వచ్చి ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి ప్రైవేటు వోల్వో బస్సును క్రూజర్‌ ఢీకొట్టిందని చెబుతున్నారు.

మృతులంతా గుంటకల్ లో పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటరిస్టులు కూడా చనిపోయారు. వారి వివరాలు తెలియలేదని జిల్లాఎస్ పి పకీరప్ప చెప్పారు. వీడియో:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *