టిడిపి ఎంపిల ఆందోళన , లోక్ సభ వాయిదా

న్యూఢిల్లీ: ఏపీ ఎంపీల ఆందోళనలతో  లోక్‌సభ మొదలైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ మొదలవగానే ఏపీ ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

‘సేవ్ ఏపీ’ ప్లకార్డులతో సభ్యుల నినాదాలు చేశారు. విభజన హామీలు అమలు చేయాలని ఏపీ సభ్యుల డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *