తిరుమల జలమయం

ఈ రోజు నివార్ వాయుగుండం తిరుపతికి 30 కి.మీ దూరాన కేంద్రీకృతమయి ఉంది.దీనితో చిత్తూరు జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.తిరుమల కొండమీద కూడా విపరీతంగా వర్షం కురిసింది.  తిరుమల మాడ వీధులన్నీ జలమయం అయ్యాయి. కింది వీడియో చూడండి…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *