వైరల్ వీడియో, రాష్ట్రపతి పర్యటనలో కలెక్టర్ ను అనుమతించని టిటిడి అధికారులు

 ఈ రోజు తిరుమల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాకు అనుమతి లభించలేదు.
ఆయనను తిరుమల   తిరుపతి దేవస్థానాల (టిటిడి) విజిలేన్స్ అధికారులు  అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరిగిపోయారనే వార్త, వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉన్నాయి.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల ఆలయ ప్రవేశం చేస్తూన్న సమయంలో బయోమెట్రిక్ వద్ద జిల్లా కలెక్టర్ ని  టిటిడి విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారనేది ఈ వార్త సారాంశం.

జిల్లా కలెక్టర్ ని  అని చెప్పినా అనుమతించకపోవడంతో ఏమీ పాలుపోని కలెక్టర్  కలెక్టర్ భరత్ గుప్త అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *