నాలుగో రోజుకు చేరిన వైసిపి ఎంపిల దీక్ష

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని వైయస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన  ఆమరణదీక్ష నాలుగో రోజుకు చేరింది.
ఎంపీ సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు  చెబుతున్నారు.
అయినా దీక్ష విరమించేందుకు సుబ్బారెడ్డి నిరాకరిస్తున్నారు.
ఎంపీలు మిథున్, అవినాశ్‌ లు వెరవకుండా దీక్ష కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే తీవ్ర అస్వస్థతతో ఇద్దరు ఎంపీలు మేకపాటి, వరప్రసాద్‌లను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. వారు కూడా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.మేకపాటి వయసు 73సం కాగా, వరప్రసాద్ వయసుల 64. దీక్ష ఆంధ్రప్రదేశ్ భవన్ ఫోయర్స్ లో కొనసాగుతూ ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *