పవన్ కొత్త కమిటీ లోగో వచ్చేసింది

పవన్ కల్యాణ్ కొత్త ఉద్యమం వూపందుకుంటూ ఉంది. అదే నిజనిర్ధారన  ఉద్యమం. కొద్దిరోజులిక ఆయన రాజకీయాలు మానేసి నిజనిర్ధారణ కమిటి ఏర్పాటులో ఉంటారు. దానికి జాాయంట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి (జెఎఫ్ సి)అని పేరు పెట్టారు. ఇందులోకి లోక్ సత్తానేత జయప్రకాశ్ నారాయణ్, మాజీ రాజమండ్రి ఎంపి  ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు అనేక రంగాలపెద్దలు సభ్యులుగా ఉంటారని పవన్ నిన్న ప్రకటించారు. నిజమేటిటో నిర్ధారణ ఏమిటో తొందర్లోనే తేలిపోతుంది. ఎందుకంటే, కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలు ఒక గంటలో వస్తాయి.కేంద్ర రాష్ట్రాల ఆర్థిక శాఖలో ఉండే ఏ జాయింట్ సెక్రెటరీనో- అంండర్  సెక్రెటరీనో… ఎవర్నడిగినా లెక్కలు చెబుతారు. దీనికి ఒక  మేధావుల కమిటి వేసి నానా యాగి చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా చూస్తే దీని వెనక ఏదో ఒక పథకం ఉన్నట్లని పిస్తుంది. అయితే, కమిటీలో ఏ వేషాలు వేసిన పచ్చి యాంటి చంద్రబాబు అయిన ఉండవెెళ్లి వూరుకుంటాడా… పవనన్నా కొంచెం జాగ్రత్త… సరే గాని,

ఇపుడు పవన్ జెఎఫ్ సి లోగో ను ట్వీట్ చేశారు.ఇదిగో ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *