భారత్ కరోనా కేసులు 2586 ,మృతులు 73

భారతదేశంలో కరోనా వైరస్ స్థితి ఇది.
దేశవ్యాప్తంగా 2586 మందికి సోకిన కరోనా,73 మంది మృతి
దేశవ్యాప్తంగా కోలుకున్న 192 మంది బాధితులు
మహారాష్ట్రలో అత్యధికంగా 423 పాజిటివ్ కేసులు,21 మంది మృతి
తమిళనాడు లో 309 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి
ఢిల్లీలో 293 కేసులు,నలుగురు మృతి
కేరళలో 286 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో 161 కేసులు
రాజస్థాన్ లో 154 కేసులు
తెలంగాణ 154 కేసులు,9 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో 128 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి
కర్ణాటకలో 124 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్ 107 కేసులు,8 మంది మృతి
గుజరాత్ 95 కేసులు,8 మంది మృతి
జమ్మూకాశ్మీర్ 70 కేసులు,ఇద్దరు మృతి
పశ్చిమ బెంగాల్ 53కేసులు,ఆరుగురు మృతి
హర్యానాలో 49 కేసులు
పంజాబ్ లో 47 కేసులు,ఐదుగురు మృతి
బీహార్ 29 కేసులు,ఒకరు మృతి
చండిఘడ్ 18,అస్సాం16,లడక్ 13,అండమాన్ 10,చత్తీస్గఢ్ 9,ఉత్తరాఖండ్ 10,గోవా 6,హిమచల్ 6 కేసులు ఒకరు మృతి,ఒడిశా 5,ఝార్ఖండ్ 2,మిజోరాం 1,మణిపూర్ 2,పుదుచ్చేరి 5,అరుణాచల్ ప్రదేశ్ 1 కేసు నమోదు