ఇక చాలు, వైసిపి ఆటలు సాగనిచ్చేది లేదు : చంద్రబాబు ఆగ్రహం

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి పల్నాడు ని రక్షించుకోవటానికే 11న ఛలో ఆత్మకూరుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపిలుపు నిచ్చారు. ఈ రోజు ఆయన…

నేతలకు ధైర్యం చెప్పే యాత్రలో చంద్రబాబు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో

కార్యకర్తల్లో, నాయకుల్లో, పార్టీకి విధేయులుగా ఉన్న కుటుంబాలలో ధైర్యం నూరిపోసేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటించాలనుకుంటున్నారు.…