మహిళల చైతన్యంతోనే రాయలసీమ హక్కుల సాధన

కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో వున్నందున కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి