సమ్మె సైరన్ మోగించిన ఆంధ్రా ఉద్యోగులు

ఉద్యోగులను కించపరిచేలా ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.ఉద్యోగుల రోడ్డు మీదకు రావడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. సమ్మె నోటీసు ఇచ్చేశాం