ప‌ల్ల‌కిలో శ్రీ‌శ్రీ చిత్ర‌ప‌టం, మ‌హాప్ర‌స్థానం ఊరేగింపు

జేబులో ప‌ట్టేంత 'మ‌హాప్ర‌స్థానం’ను మ‌హాక‌వి గుర‌జాడ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తిరుప‌తిలో  వేల్చేరు నారాయ‌ణ రావు ఆవిష్క‌రించారు.

తిరువీధుల‌లో నిన‌దించిన‌ ‘మ‌హాప్ర‌స్థానం’

ప్ర‌ముఖ సాహితీ దిగ్గ‌జం వేల్చేరు నారాయ‌ణ రావు కాఫీటేబుల్ మ‌హాప్ర‌స్థానాన్ని మంగ‌ళ‌వారం ఉద‌యం ఉద‌యూ ఇంర్నేష‌న‌ల్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు.