తెలంగాణలో కోవిడ్ మరణాలు, అన్నీ తప్పుడు లెక్కలు: గవర్నర్ కు వంశీ లేఖ

ఐ.సి.ఎమ్.ఆర్ మార్గదర్శకాలను విస్మరిస్తున్న ప్రభుత్వం, గవర్నర్ గారికి ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి లేఖ కోవిడ్ పరీక్షలలో, కరోనా నివారణలో విఫలమై…