పీఠాలా లేక రాజకీయాశ్రమాలా?

 స్వామీజీలు, వారు నిర్వహించే ఆశ్రమాలు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు పరిమితం కాకుండా రాజకీయాల్లోకి చొరబడుతున్నాయి. అధికారానికి చేరువ అవుతున్నాయి.