దేశంలోని ఒకే ఒక పశుపతి ఆలయం అనంతపురం జిల్లాలో ఉందని తెలుసా?

పశుపతినాథ  దేవాలయం అనగానే మనకు నేపాల్ గుర్తుకొస్తుంది. ఇది చాలా పేరున్న ఆలయం. రాజధాని ఖట్మాండ్ ఈశాన్యాన అయిదారు కిలోమీటర్ల దూరాన…