‘మోదీ వచ్చాక ఇదెక్కువ అయింది’

రాష్ట్రాలకు, సంస్థలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, అధికారాలను క్రమంగా కేంద్ర ప్రభుత్వం లాగేసుకొంటోంది. 2014 తర్వాత ఇది ఎక్కువయింది.