కుమారస్వామికి మనశ్శాంతి కరువైంది, ఎందుకో తెలుసా?

(బి వెంకటేశ్వర మూర్తి) బెంగళూరు: కర్ణాటకలోని మండ్యలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది. మండ్యద…