అమరావతి రైతుల మీద కోపమెందుకు?

రాయలసీమకు అన్యాయం చేసిన వారినీ, చేస్తున్న వారిని వదలి , అమరావతీ రైతులపై ఆగ్రహం ప్రదర్శించడంవల్ల సీమకు కలిగే ప్రయోజనం ఏమిటి?

హైకోర్టు కాదు, సీమ‌కు రాజ‌ధానే కావాలి

విశాఖ రాజ‌ధాని కావాల‌ని ఏనాడూ ఎవ‌రూ  కోర‌లేదు  శ్రీ‌భాగ్ ఒడంబ‌డిక మేర‌కు 1953లో రాజ‌ధాని క‌ర్నూలులో ఎలా ఉందో అలాగే ఇప్ప‌డు…