గుంటూరు జిన్నాటవర్ ను కూల్చేయాలంటున్న రాజా సింగ్

వెంటనే గుంటూరులోని జిన్నా సెంటర్ పేరు మార్చాలి లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆ సెంటర్ ని కూల్చుతారని హెచ్చరిక చేసిన రాజసింగ్