కోవిడ్ నుంచి కోలుకున్నోళ్లు, ప్లాస్మా దానం చేయాలి: గవర్నర్ స్వాతంత్య్ర దిన సందేశం

కోవిడ్ నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలనే సందేశంతో  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.…