ఇండియా ఫస్ట్ మహిళా కార్డియాలజిస్టు, వందేళ్ల డా. పద్మావతి కరోనాతో మృతి

భారతదేశంలో మొట్టమొదటి మహిళా హృద్రోగ నిపుణురాలు (cardiologist) డాక్టర శివరామకృష్ణన్ అయ్యర్ పద్మావతి నిన్న చనిపోయారు. ఆమె వయసులు 101 సంవత్సరాలు.…