కరోనాతో తెనాలి ప్రభుత్వాసుపత్రి వైద్యుడు మృతి

 గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ శామ్యూల్ ప్రేమ్ కుమార్ కరోనాతో మృతి చెందారు. కరోనామీద జరుగుతున్న పోరాటంలో…