“త్వరలోనే విశాఖపట్నం రాజధాని”

ఆంధ్రప్రదేశ్‌‌కు అతి త్వరలోనే విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో మంత్రులు…