జగన్ టిటిడి బోర్డు చిన్న రాష్ట్రాల అసెంబ్లీల కంటే పెద్దది, నష్టమేంటో చూడండి

ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానాల జంబో  బోర్డు హాస్యాస్పదంగా ఉందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా…