TSRTC ఛార్జీలు ఎందుకు పెంచాలంటే…

మూడేళ్లలోనే ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌తో, పెరిగిన డీజిల్ ధరలతో ఈ నష్టాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.