హైకోర్టు ‘అమరావతి’ విచారణ కొనసాగించాలి

3 రాజధానుల చట్టం ఉపసంహరించినా అమరావతి వివాదం సమసిపోలేదు. అందువల్ల అమరావతి సమస్య తెగే దాకా హైకోర్టు విచారణ కొనసాగించాలి