ఎన్నికల్లో విగ్రహాలకు ముసుగు వేయాల్సిన పన్లేదు: ఎన్నికల కమిషన్

ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వపధకాలు నిలుపుదల చేయాలని గతంలోనే  చెప్పామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ తెలిపారు.  ముఖ్యమంత్రి…

బోండా ఉమ, బుద్దా వెంకన్న మీద దాడి ఇలా జరిగింది: లాయర్ కిశోర్

మాచర్ల : ఈ రోజు గుంటూరు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్న, హైకోర్టు న్యాయవాది…

వైఎస్ వివేకా హత్య కేసుని సిబిఐ కి అప్పగించిన హైకోర్టు

ఒక నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు…

Why Bihar Election is Cruicial for BJP?

(Dr Pentapati Pullarao) Narendra Modi is right and wrong on many things. For example, while Modi…

కాంగ్రెస్ మీద ‘గ్వాలియర్’ రెండో తిరుగుబాటు, జ్యోతిరాదిత్య రాజీనామా

(TTN Desk) గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి…

హైదరాబాద్ కరోనావైరస్ అప్ డేట్ -2

కరోనాకు కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, పరిశీలించేందుకు  తెలంగాణ టీమ్ ఒకటి కేరళ వెళ్లింది. టీం లో 5…

Corona Crisis : 58 Indian Pilgrims Evacuated from Iran

Corona confirmed cases in India have gone up to  47 following Karnataka and Punjab reporting one…

హైదరాబాద్ కరొనా వైరస్ అప్ డేట్

తెలంగాణలోకి కరోనా ప్రవేశించకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమయిన చర్యలను తీసుకుంటూ ఉంది. ఇందులో ప్రధానమయినది ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్నవారిని…

శుభవార్త: విద్యార్థులకు జగన్ హామీ, నెలాఖరు లోపు పీ ఇయింబర్స్‌మెంట్‌

అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏడాదిన్నరగా…

ఎపిలో మూడు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల్లేవు : కమిషనర్

రాష్ట్రంలో ని 15 మునిసిపల్ కార్పొరేషన్ లకు గాను 12 మునిసిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికల నిర్వహిస్తున్నాము శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు…