పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు మ‌రియుకంకణభట్టార్‌ శ్రీ శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

ప‌ల్ల‌కిలో శ్రీ‌శ్రీ చిత్ర‌ప‌టం, మ‌హాప్ర‌స్థానం ఊరేగింపు

జేబులో ప‌ట్టేంత 'మ‌హాప్ర‌స్థానం’ను మ‌హాక‌వి గుర‌జాడ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తిరుప‌తిలో  వేల్చేరు నారాయ‌ణ రావు ఆవిష్క‌రించారు.

ఒక రూపాయ నోటుకు వందేళ్లు

రూపాయ అనే మాట సంస్కృతం లోని రూప్యకం  అనే మాట నుంచి వచ్చింది. రూప్యకం అంటే వెండినాణేం. ఆరోజులో వెండి నాణాల…