‘అమూల్’ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వప్పందం

అమరావతి: రాష్ట్రంలో  పాడిపరిశ్రమ  రైతులకు అదనపు ఆదాయాల రూపంలో మేలు చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తూ ‘అమూల్‌’తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక…

అచ్చన్నను ఎందుకు అరెస్టు చేశారంటే…లోకేష్ చెప్పిన విషయాలు

శ్రీకాకుళం జిల్లా…నిమ్మాడ:  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం నిమ్మాడ వచ్చి మాజీ మంత్రి, టెక్కలి తెలుగు దేశం…

మండుతున్నబంగారు, రు 50 వేల వైపు దూసుకుపోతున్న10 గ్రా. ధర

గోల్డ్ భగభగ మండుతూ ఉంది.  ఈ వారం అత్యధికంగా పదిగ్రాముల బంగారం ధర రు.48,589కి చేరింది. కనివిని ఎరుగని  రీతిలో పెరుగుతూ…

ఆంధ్రలో కొత్త కేసులు 605, మృతులు 10

ఆంధ్ర ప్రదేశ్ లో  గత 24 గంటల్లో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మరో పది మంది కరోనాతో మృతి…

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన కావాలి: సిఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్…

ఇండియా అప్ డేట్: పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఇదొక ఆశాకిరణం..

భారత దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఏరోజుకారోజు ఒక రికార్డవుతూ ఉంది. గత  24 గంటల్లో దేశంలో అత్యధికంగా 17,296 కరోనా…

కరోనా పరీక్షల్ని కూడా మానిప్యులేట్ చేయవచ్చా?

(టి.లక్ష్మీనారాయణ) పరీక్షలకే పరీక్ష! అంటూ ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు చదివి, స్పందించి, దీన్ని వ్రాస్తున్నాను. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దీపక్…

తిరుమల దర్శనాల సంఖ్య పెంచుతున్నటిటిడి, ధైర్యానికి కారణమేమిటి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయ్. విజయవాడను ఈరోజు  నుంచి వారం రోజులు పాటు లాక్ డౌన్ తో మూసేస్తున్నారు. అలా…

‘ఎమర్జెన్సీ’ అరెస్టు ఎలా జరిగిందంటే… గవర్నర్ బండారు దత్తాత్రేయ అనుభవం

(బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ) 25 జూన్, 1975 అర్ధరాత్రి న “ఎమర్జెన్సీ” (అత్యయిక పరిస్థితి) విధించి 45…

ఎమ్మెల్సీ ఖాళీకి వైసిపి అభ్యర్థిగా డొక్కా నామినేషన్, మరి కౌన్సిల్ రద్దుండదా?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఆయన…