ఆదోనిలో ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసేందుకు చర్యలు మొదలయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…

అస్సాంలో లాక్ డౌన్ , కామరూప్ లో పూర్తిగా, రాష్ట్రమంతా రాత్రి కర్ఫ్యూ

అస్సాం  లాక్ డౌన్ మళ్లీ బిగుసుకుంటున్నది.   రాష్ట్రం రాత్రి పన్నెండు గంటల కర్ఫ్యూ విధించారు. సాయంత్రం ఏడు నుంచి కర్ఫ్యూ అమలులోకి…

‘అమూల్’ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వప్పందం

అమరావతి: రాష్ట్రంలో  పాడిపరిశ్రమ  రైతులకు అదనపు ఆదాయాల రూపంలో మేలు చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తూ ‘అమూల్‌’తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక…

అచ్చన్నను ఎందుకు అరెస్టు చేశారంటే…లోకేష్ చెప్పిన విషయాలు

శ్రీకాకుళం జిల్లా…నిమ్మాడ:  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం నిమ్మాడ వచ్చి మాజీ మంత్రి, టెక్కలి తెలుగు దేశం…

మండుతున్నబంగారు, రు 50 వేల వైపు దూసుకుపోతున్న10 గ్రా. ధర

గోల్డ్ భగభగ మండుతూ ఉంది.  ఈ వారం అత్యధికంగా పదిగ్రాముల బంగారం ధర రు.48,589కి చేరింది. కనివిని ఎరుగని  రీతిలో పెరుగుతూ…

ఆంధ్రలో కొత్త కేసులు 605, మృతులు 10

ఆంధ్ర ప్రదేశ్ లో  గత 24 గంటల్లో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మరో పది మంది కరోనాతో మృతి…

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన కావాలి: సిఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్…

ఇండియా అప్ డేట్: పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఇదొక ఆశాకిరణం..

భారత దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఏరోజుకారోజు ఒక రికార్డవుతూ ఉంది. గత  24 గంటల్లో దేశంలో అత్యధికంగా 17,296 కరోనా…

కరోనా పరీక్షల్ని కూడా మానిప్యులేట్ చేయవచ్చా?

(టి.లక్ష్మీనారాయణ) పరీక్షలకే పరీక్ష! అంటూ ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు చదివి, స్పందించి, దీన్ని వ్రాస్తున్నాను. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దీపక్…

తిరుమల దర్శనాల సంఖ్య పెంచుతున్నటిటిడి, ధైర్యానికి కారణమేమిటి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయ్. విజయవాడను ఈరోజు  నుంచి వారం రోజులు పాటు లాక్ డౌన్ తో మూసేస్తున్నారు. అలా…