జగన్నాథ రథయాత్ర ఆపడం మంచిదికాదు: శంకరాచార్య

కరోనా వైరస్ సాకుగా పూరీ జగన్నాధుని రథయాత్రను అడ్డుకునేందుకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉందని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి…

రాష్ట్ర ప్రభుత్వం మీద రేపు ఎస్ ఇసి నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ ?

ఏపీ ప్రభుత్వంపై స్టే ట్ ఎలెక్షన్ కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు కోర్టు ధిక్కార పిటిషన్ వేయనున్నారా?  ఈ…

తెలంగాణలో దూసుకుపోతున్న కరోనా, ఈ రోజు 730 కేసులు

తెలంగాణలో  ఈ రోజు కరోనా కేసులుఅసాధారణంగా పెరిగాయి. కేసులు రోజుకు పెరుగుతున్నాయిగాని, ఇలా ఈ రోజు ఏకంగా రాష్ట్రంలో కరోనా కేసులు…

108లో రు. 307 కోట్ల స్కామ్, విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలి: టిడిపి

*అల్లుడి సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమే  పాత కాంట్రాక్టులు రద్దు *జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖా మంత్రి సమాధానం చెప్పాలి * 108…

ఆంధ్రకు ప్రత్యేక హోదా నినాదం ఏమయింది?:కళా వెంకట్రావు

(కళా వెంకట్రావు) ముఖ్య మంత్రి అవ్వడం కోసం ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా అన్ని విధాలుగా వాడుకున్న జగన్…

Kurnool Reports 50 Positive Cases on Sunday

Kurnool district one of the coronavirus hotspots of  Andhra Pradesh today reported  50 cases. According to…

చైనా దగ్గిర యుఎస్ ఎలెక్ట్రానిక్స్ ని మాడ్చేసే సైబర్ వెపన్, యుఎస్ నిపుణుడి హెచ్చరిక

చైనా ఆమెరికాలోకి మొత్తం ఎలెక్ట్రానిక్ వ్యవస్థను స్థంభింపచేయాలనుకుంటున్నాదా? సైనికుల ప్రమేయం లేకుండ మొత్తం అమెరికా లో ఎలెక్ట్రిక్ గ్రిడ్ ని, ఎలెక్ట్రానిక్స్…