హైకోర్టు తీర్పు ఎపిలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసింది : పవన్ కల్యాణ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆర్గినెన్స్ కోట్టివేయడాన్ని జనసేన…

మరొక 44 మందికి ఆంధ్ర హైకోర్టు ధిక్కరణ నోటీసులు

హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మీద   మరో 44 మందికి నోటీసులు జారీ చేశారు.  ఇదే కేసులో రెండ్రోజుల…

KCR అనే మూడక్షరాలకు కొత్త అర్థం చెప్పిన KTR

తెలంగాణ ఐటీ,మునిసిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు (కెటిఆర్‌) కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చారు.దీనిని ఆయన ట్వీట్ చేశారు. కే అంటే కాల్వలు,…

నేను డ్యూటీలో చేరాను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటన

హైకోర్టు తీర్పుననుసరించి తాను విధుల్లో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటన విడుల చేశారు. తాను…

నిమ్మగడ్డ రమేష్ కుమారే స్టేట్ ఎన్నికల కమిషనర్ : హైకోర్టు, ఎపికి మరొక కోర్టు దెబ్బ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపి ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వరసబెట్టి…

కూలీలకు ఆకలేస్తుందని, దాహమవుతుందని కోర్టు చెప్పేదాకా తెలియదా?

లాక్ డౌన్ దెబ్బతో సతమతమవుతున్న వలస కూలీల దగ్గిర డబ్బులేదని, కాలినడక వందల కిలో మీటర్లు నడిచి వెళ్తున్న భారత దేశ…

Good News :Locusts Unlikely to Attack Telangana

While Telangana state gets into battle mode to tackle the possible menace of locusts, Food and…

ఐఎఎస్ అధికారి రమామణి మృతి , ఐఎఎస్ అధికారుల సంఘం సంతాపం

 సేవాభావంతో పనిచేసి ప్రజల ప్రశంసలందుకున్న సీనియర్ ఐఎఎస్ అధికారి టికె రమామణి (56) (2010) అకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారుల సంఘం…

మహారాష్ట్ర నుంచి వస్తున్న మిడతల ముప్పు, తెలంగాణ అప్రమత్తం

హైదరాబాద్‌ : మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు మిడతలదండు దూసుకువస్తుందేమోనని  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశిస్తే చేపట్టాల్సిన…

సాయివర్ధన్ కథ విషాదం, బోరు బావి మింగేసింది…

తెలంగాణ మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లి సాయివర్ధన్ కథ విషాదాంతమైంది.  బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయిని కాపాడలేకపోయారు.…