భక్తులకు దర్శనమీయనున్న విజయవాడ కనకదుర్గమ్మ, ఏర్పాట్లు మొదలు

విజయవాడ కనక దుర్గమ్మ దర్శనం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులుశుభవార్త.  కరోనా లాక్ డౌన్ ప్రొటొకోల్స్  పాటిస్తూ…

బటన్ నొక్కి , రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిన జగన్

అమరావతి:  రైతులకు చేస్తామన్న సాయాన్ని  ఎలా ఎగ్గొట్టాలని కాకుండా ఎలా ఇవ్వాలని మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని ముఖ్యమంత్రి   వైయస్‌ జగన్మహన్ రెడ్డి…

రాళ్ళసీమ – రాతిచేప  (కథ)

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి) “ఈ మానవజాతి చాల కనికరం లేనిది. ఒక్క భూమినే కాకుండా ఇతరా గ్రహాలు కూడా వీరి ఆక్రమణకు గురవుతున్నాయి.…

ఆంధ్ర డిఎస్ పి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ  విశాఖపట్నం లో ఆత్మహత్య  చేసుకున్నారు.  బీచ్ రోడ్ లోని…

6 ఆసుపత్రులు తిరిగి చనిపోయిన గర్భిణి మృతి మీద హైకోర్టు విచారణ

జోగులాంబ-గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన జెనీలా (20) ప్రసవం కోసం ఆరు ఆసుపత్రుల తిరిగి ఎక్కడా చికిత్స…

6వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన ఏపీఎస్ ఆర్టీసీ

ఒకేసారి ఆరువేల మందిపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీద  ఏపీ ఎస్ ఆర్టీసి  కరోనా లాక్ డౌన్  వేటు వేసింది. బస్సులు…

అన్న క్యాంటీన్లు ఉంటే వలస కూలీలకు భోజనం దక్కేది: చంద్రబాబు ఆవేదన

రాష్ట్రంలో వలస కార్మికుల బాధలు చూస్తే కలిచివేస్తోంది. కాలినడకన వందల కిమీ నడిచి వెళ్తున్నారు. వాళ్లకు తిండికూడా పెట్టలేని దుస్థితి రాష్ట్రంలో…

ఆంధ్రా జివొ అమలయితే, దక్షిణ తెలంగాణ ఏడారే: ప్రొ.కోదండరామ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇరిగేషన్ శాఖ   203 జీఓ అమలైతే శ్రీశైలం రిజర్వాయర్  ఖాళీ అవుతుందని తెలంగాణా జన సమితి…

ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బు జమ కాలేదా? ఈ నంబర్లకు ఫోన్ చేయండి

కరోనా లాక్‌డౌన్ కారణంగా పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక…

గోదావరి నీళ్ల మీద మే 17న కెసిఆర్ ప్రత్యేక సమావేశం

ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం…