రాయలసీమకు ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఇవ్వండి: ప్రజా సంఘాల డిమాండ్

రాయలసీమ సాగునీటి ప్రాజక్టులు పూర్తి చేసి, వాటికి నికరజలాలు కేటాయించాలని కల్యాణ దుర్గం రాయలసీమ సాంస్కృతిక వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.…

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లవచ్చు: కెసిఆర్

తెలంగాణ   రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ మేరకు నిర్ణయం…

My Reinstatement is Automatic After HC Nullified Ordinance :Nimmagadda

Andhra Pradesh state election commission chief Nimmagadda Rameshkumar alleged that the state government is no mood…

వైసిపిలో చేరేదే లేదు, టిడిపిలోనే ఉంటా: ఎమ్మెల్యే ఏలూరి

ఒంగోలు : కరోనా కల్లోలం మధ్య లో కూడా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి  ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. …

Ensure No Worker Thrown on Road by Employer :Dr EAS Sarma to AP Govt

(Dr EAS Sarma) Last evening, 16 migrant workers from Odisha got stranded in Visakhapatnam, on their…

Dr Sudhakar Assault Case : CBI Files FIR Against Vizag Police

The Central Bureau of Investigation (CBI), intensifying the investigation,  has filed a case against the Vizag…

ఆలయాల్లో లఘుదర్శనమే , గంటకు 300 మందికే, లఘు దర్శనమంటే ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ ఆలయాలు దర్శనాలకు ఏర్పాటుచేస్తున్నాయి.  జూన్ 8 నుంచి ఆలయాలలను, ఇతర ప్రార్థనమందిరాలలోకి ప్రజలను అనుమతించాలని కేంద్రం ప్రకటించడంతో ఈ …

తెలంగాణలో ఇవాళ కరోనాతో 6 గురు మృతి

తెలంగాణ లో కరోనావైరస్ సోకి రోజు ఆరుగురు మృతి చెందారు. మొత్తంగా ఈ రోజు 74 కొత్త పాజిటివ్ కేసులు కనిపించాయి. …

ఏజి ప్రెస్ మీట్ పెట్టడమేంటి, విడ్డూరం కాదూ? అది కోర్టు ధిక్కరణ :యనమల

 రాష్ట్ర ప్రభుత్వం న్యాయసలహాదారు అయిన అడ్వొకేట్ జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం పట్ల మాజీ మంత్రి, తెలుగుదేశం నేత, శాసనసమండలిలో ప్రతిపక్ష…

రమేష్ కుమార్ ఆఫీస్ కు ఎలా వస్తారు? ఎపి ప్రభుత్వం అభ్యంతరం

ఆంధ్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం…