ఎపి ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని

1984 సంవత్సవరం ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన నీలమ్ సాహ్నిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆమె ప్రస్తుతం కేంద్ర…

తెలంగాణ రెవెన్యూ కార్యాలయాల్లో పుల్ సెక్యూరిటీ

-పోలీసుల సహకారంతో రెవెన్యూ కార్యాలయాల దగ్గర భద్రత -అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర సీసీటీవీ కెమెరాలు -ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు…

పసుపు ఉత్పత్తిలో తెలంగాణ టాప్

★ సూక్ష్మసేద్యంతో పెరిగిన పసుపు దిగుబడి ★ 20,250 మెట్రిక్ టన్నుల వినియోగం.. ★ వెల్లడించిన రాష్ట్ర ఉద్యానశాఖ పసుపు సాగు,…

న‌వంబ‌ర్ 29న నిఖిల్ `అర్జున్ సుర‌వ‌రం`

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

ఆర్టీసి హీరో మహీపాల్… కులవృత్తి కైనా రెడీ, సమ్మెను వదలనంటున్న కండక్టర్

రాజీలేదు…డ్యూటీలో చేరను…  కులవృత్తిలోకి వచ్చిన ఆర్టీసి కండక్టర్… ఆర్టీసీ ప్రయివేటు పరం కాకుండా కాపాడుకునేందుకు 48 వేల మంది కార్మికులు చేస్తున్న…

పెట్రోలు సీసాతో ఏమ్మార్వో ఆఫీసుకొచ్చిన పేద మహిళా రైతు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఆఫీస్ కి ఒక మహిళ ఇలా పెట్రోల్ బాటిల్ తో వచ్చింది. తమ సమస్య పరిష్కారం…

ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్లు జైలు శిక్ష: జగన్ క్యాబినెట్ నిర్ణయం

అమరావతి :ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష…

టార్గెట్లు పెట్టుకుని ఇసుకను దోచేస్తున్నారు, అందుకే ఆత్మహత్యలు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు  టార్గెట్లు పెట్టుకుని  అన్నింటిని దోచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు  అన్నారు. ఈరోజు…

హైదరాబాద్ ప్రగతి భవన్ కు కుంచించుకుపోయింది…. రావుల

ఒకపుడు అంతర్జాతీయ నగరంగా ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ ఇపుడు ఒక చిన్న ప్రగతి భవన్ స్థాయికి కుంచించుకుపోయిందని రావుల చంద్రశేఖర్…

ఆర్టీసి మీద హైకోర్టు కమిటీ వద్దన్న తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం…