ఎన్నికల ఫలితాల కోసం వైసీపీ రిలీజ్ చేసిన లిస్ట్ ఇదే

మే 19న ఎగ్జిట్‌పోల్స్‌ సందర్భంగా టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చలలో పాల్గొనే నేత పేర్లు  వైసిపి విడుదల చేసింది. ఈ జాబితాలో పేర్కొన్న మారు మాత్రమే టివిలు చర్చలకు ఆహ్వానించాలని పార్టీ కోరింది. తెలుగు చానెళ్లకు, ఇంగ్లీష్ చానెళ్లకు  నాయకులను ఎంపిక చేశారు

తెలుగు ఛానళ్ల కోసం

పార్థసారథి
సజ్జల రామకృష్ణారెడ్డి
అంబటి రాంబాబు
ఆర్‌.కె.రోజా
కాకాణి గోవర్దన్‌రెడ్డి
ఆదిమూలపు సురేష్‌
కోన రఘుపతి
కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి
గుడివాడ అమర్‌నాథ్‌
శ్రీకాంత్‌రెడ్డి
పుష్ప శ్రీవాణి
కురసాల కన్నబాబు
సధాకర్‌బాబు
ఆళ్ల రామకృష్ణారెడ్డి
వాసిరెడ్డి పద్మ
తలసిల రఘురాం
ఎంవీఎస్‌ నాగిరెడ్డి
మల్లాది విష్ణు
వెల్లంపల్లి శ్రీనివాస్‌
ఇంగ్లిషు ఛానళ్ల కోసం:
విజయసాయిరెడ్డి
వైవీ సుబ్బారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
మిథున్‌ రెడ్డి
అనిల్‌ యాదవ్‌
బుట్టా రేణుక
పీవీపీ
హిందీ ఛానళ్లకోసం
మహ్మద్‌ ఇక్బాల్‌
రెహ్మాన్‌

ఇది కూడా చదవండి

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద ప్రధాని ఫైర్… నిన్ను క్షమించలేను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *