ఈ రోజు శ్రీవారి దర్శనానికి 12 గంటల వ్యవధి

• ఈ రోజు మంగళవారం (09.07.2019)
ఉదయం 5 గంటల
సమయానికి తిరుమల సమాచారం.

తిరుమల ఉష్ణోగ్రత : 23C° – 33℃°

• నిన్న 85,649 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గింది

• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 12
గదుల్లో భక్తులు
వేచియున్నారు

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
12 గంటలు పట్టవచ్చు

• నిన్న 30,499 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.30 కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
ఐదు గంటల సమయం
పట్టవచ్చు

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు