తీరం దాటిన నివార్ తుపాను

(కె.కన్నబాబు,కమిషనర్ , విపత్తుల శాఖ)
తమిళనాడు – పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గర లో బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది.
అతి తీవ్ర తుపాను తీవ్ర తుపానుగా బలహీన పడింది.
తీరందాటిన ప్రభావం చూపనున్న నివర్
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఈ రోజు చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం , వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు
ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి
రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *