జ్యోతిరాదిత్య సింధియా, తల్లి మాధవి కరోనా పాజిటివ్?

బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు  గొంతురాపిడి, జ్వరంతో  ఢిల్లీ సాకేత్ లోని మ్యాక్స్ సూపర్ ఆసుపత్రిలో చేరినట్లు మీడియా రిపోర్టు చేసింది. ఈరెండు కోవిడ్ -19 లక్షణాలు. సోమవారం నాడు వారు ఆసపత్రి లో చేరారని, ఈరోజు వారికి కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిసింది.