నిమ్స్ లో ఏడో రోజు ఆమరణ దీక్ష, క్లీణిస్తున్న కూనంనేని ఆరోగ్యం

అరెస్టయి నిమ్స్ లో ఉన్న సిపిఐ నేత కూనమ్నేని సాంబశివరావ్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని సిపిఐ నాయకుడు నారాయణ ఆందోళన వక్తం చేస్తున్నారు. అరెస్టయ్యాక పోలీసులు ఆయనను నిమ్స్ కు తరలించారు. ఆయన అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది ఏడవరోజుకు చేరింది. ఆర్టీసి కార్మికుల పోరాటానికి మద్దతుగా ఆయన దీక్షలో ఉన్నారు. సమ్మె పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిని ఆయన నిరసించారు. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కెసిఆర్ కు సూచించారు. నారాయణ కామెంట్స్ వీక్షించండి