మహానాడు ప్రాంగణంలో ప్రవేశించిన చంద్రబాబు నాయుడు (వీడియో)

ఈ రోజు నుంచి మూడురోజుల పాటు జరిగే విజయవాడ మహనాడు ప్రాంగణానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చేరుకున్నారు.

ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసం  ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అనుసరించిన వందలాది మంది కార్యకర్తలు…సుమారు 5కిలోమిటర్లు ర్యాలీ గా వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్….అనంతరం మహనాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ముఖ్యమంత్రి. తర్వాత  మహనాడు ప్రాంగణంలో ఎర్పాటు చేసిన డ్వాక్రా బజార్..ఫోటో ప్రదర్శన, మెడికల్ క్యాంపు ను ప్రారంబించారు. అనంతరం మహనాడు వేదిక మీద కి చేరుకున్నారు.

maha

వేదిక మీద  తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మంత్రులు ముఖ్యనాయకులు ఆయన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలు తో మహనాడు ప్రారంభమయింది. వేదికమీద సర్వమత ప్రార్ధనలు జరిగాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని  శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ బుద్ద వెంకన్న కార్యకర్తలు నాయకులు గజమాల తో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *