బొప్పూడి నుంచి చంద్రబాబు చైతన్య యాత్ర ప్రారంభం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలల పాలన వైపల్యాలను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా బొప్పూడి నుంచి చైతన్యయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రత 45 రోజుల  పాటు కొనసాగుతుంది. ఆయన  13 జిల్లాల్లో దాదాపు వంద నియోజకవర్గాలలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

 

ప్రజల కష్టాన్ని చూసి, ప్రజల కోసం నిలబడి చంద్రబాబు గారు మొదలుపెట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా బొప్పూడిలో ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు (1/2)#PrajaChaitanyaYatra #APDeservesBetter pic.twitter.com/IhWV8cJYUv