టిఆర్ఎస్ ఎంపి కవిత యోగా ఎలా చేశారంటే (వీడియో)

నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా ఉచిత యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నిజామాబాద్ ఎంపి కవిత, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త పాల్గొన్నారు. వందల సంఖ్యలో స్థానికులు పాల్గొని యోగా చేశారు.

ఈ సందర్భంగా రాందేవ్ బాబా చెప్పినట్లే ఎంపి కవిత, ఎమ్మెల్యేలు యోగాలో పాల్గొన్నారు. యోగా అనంతరం రాం దేవ్ బాబా, ఎంపి కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎంపి కవిత, ఎమ్మెల్యేలు చేసిన 2 యోగా వీడియోలు పైన ఉన్నాయి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *