ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాణిరుద్రమ రియాక్షన్ (వీడియో)

కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రాణి రుద్రమ పోటి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారుడు జీవన్ రెడ్డి గెలుపొందారు. రుద్రమ దేవి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె మాట్లాడారు. గెలుపొందిన అభ్యర్దులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను ఓడినప్పటికి ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

రాణి రుద్రమ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *