(TTN Desk)
గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఆయనప్రధాని నరేంద్ మోదీని, హెం మంత్రి అమిత్ షాను కూడా కలుసుకున్నారు. అందుకే ఆయన బిజెపిలో చేరేందుకు రంగం సిద్దమయిందని చెబుతున్నారు. మధ్య ప్రదేశ్ రాజకీయాలే దీనికి కారణమని, ముఖ్యమంత్రి పదవిని జ్యోతిరాదిత్య ఆశిస్తున్నారని , దాని వల్లేఆయన కాంగ్రెస్ పార్టీని చీల్చి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నారని సర్వత్రా వినబడుతూ ఉంది.
అసలెందుకు గ్వాలియర్ రాజకుటుంబంలో కలకలంమొదలయింది. గ్వాలియర్ రాజవంశం నుంచి ఇది కాంగ్రెస్ మీద జరిగిన రెండో తిరుగుబాటు. మొదటి తిరుగుబాటు 1966లో వచ్చింది.
Congress leader Jyotiraditya Scindia tenders resignation to Congress President Sonia Gandhi pic.twitter.com/GcDKu3BLw8
— ANI (@ANI) March 10, 2020