పెట్రోలు సీసాతో ఏమ్మార్వో ఆఫీసుకొచ్చిన పేద మహిళా రైతు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఆఫీస్ కి ఒక మహిళ ఇలా పెట్రోల్ బాటిల్ తో వచ్చింది. తమ సమస్య పరిష్కారం చేయకుండా రెవిన్యూ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అందు కే ఇక ఉండ  బట్టలేక పెట్రోలు బాటిల్ తీసుకుని  ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఇది తన మీద పోసుకోవడానికా ఎమ్మార్వో మీద పోసుసకోవడానికి తెలియదు. ఆమె ను పోలీసులు ఆపేశారు.
మొత్తానికి పెట్రోలు భూవివాదాలకు పరిష్కారం చూపుతుందని తెలుగు రాష్ట్రాలలో పేద రైతులు నమ్ముతున్నారు.